• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

శ్రీ చిత్తరమ్మ దేవాలయం లో పూజలు నిర్వహించిన గజ్జల యోగానంద్

TP NewsbyTP News
13/09/2022
inNews
0
శ్రీ చిత్తరమ్మ దేవాలయం లో పూజలు నిర్వహించిన గజ్జల యోగానంద్

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు తలపెట్టిన 4 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈరోజు కుత్బుల్లాపూర్ నియోగిజవర్గం లోని చిత్తరమ్మ ఆలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు, ఈ పూజ కార్యక్రమంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ పాల్గొన్నారు, అనంతరం వారితో కలిసి రామ్ లీల మైదానం లో నిర్వహించిన బహిరంగ సభకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు, ఈ సందర్భంగా గజ్జల యోగానంద్ గారు మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్ర కి అనూహ్య స్పందన వస్తుందని, యాత్ర కు లభిస్తున్న ప్రజాదరణ చూస్తే తెలంగాణ లో అధికారం లోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని స్పష్టంగ తెలుస్తుంది అన్నారు, శేరిలింగంపల్లి అసెంబ్లీ మీదుగా సాగే సంగ్రామ యాత్ర లో అసెంబ్లీ నుండి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని యాత్రను విజయవంతం చేసి కెసిఆర్ కి బీజేపీ బలం ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంచన కృష్ణ, రాజు శెట్టి కురుమ, మణి భూషణ్, తప్ప రఘు, బీమని విజయ లక్ష్మి, బాలరాజు, బీ సత్య నారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నా

Tags: Bjp partyChittaramma templeGajjala yoganandaSherilingampally
TP News

TP News

News

మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
13/07/2026
0

మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...

Read more
ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

08/07/2026
చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

04/07/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News