సంగారెడ్డి జిల్లా దౌలాపుర్ గ్రామంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకూ పిలిచే ఉత్సవాలలో ఒకటై సదర్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. సదర్ ఉత్సవాలలో భాగంగా దౌలాపుర్ గ్రామ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నర్సింహులు, గణేశ్ యాదవ్ మాట్లాడుతూ ..ప్రతీ ఏటా ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం తో మా గ్రామం లో ఉన్న అమ్మవారి ఆలయాలను దర్శించి,దున్నపోతును అంగరంగవైభవంగా అలరించి ముస్తపబ్ చేసి ఆట ,పాట డప్పు చప్పుడు ల తో ఊరు ఊరు తిప్పడం మాకు అణవాయం, మరి ఎంతో ఆనందంగా ఉందన్నారు .
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...
Read more


