శేరిలింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న చేవెళ్ల ఎం.పీ రంజిత్ రెడ్డి గారు,బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ స్వామి ,రంగారెడ్డి జిల్లా బిసి దళ్ యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్, రాజేష్ యాదగిరి మరియు ఇతరులుొ
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more