శేరిలింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న చేవెళ్ల ఎం.పీ రంజిత్ రెడ్డి గారు,బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ స్వామి ,రంగారెడ్డి జిల్లా బిసి దళ్ యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్, రాజేష్ యాదగిరి మరియు ఇతరులుొ
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more