• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మానవత్వం చాటుకున్న తాహసిల్దార్…

TP NewsbyTP News
20/06/2021
inNews
0
మానవత్వం చాటుకున్న తాహసిల్దార్…

అనారోగ్య బాధితుడి ఇంటివద్దే భూ రిజిస్ట్రేషన్..పాస్ బుక్ అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన కొండ రాజశేఖర్ గౌడ్ (35) అనే గీత కార్మికుడు తన తల్లి భారతమ్మ పేరిట ఉన్న భూమిని వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 6నెలల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకోగా జామబంది జరగకపోవడంతో, రాజశేఖర్ ప్రమాదవశాత్తు గత 6 నెలల క్రితం తాటిచేట్టు పైనుండి పడి, తలకు తీవ్ర గాయం కావడంతో పాటు కాళ్లు చేతులు కూడా చతికిల పడిపోయి మంచానికి పరిమితం అయ్యాడు

దీంతో తాహసిల్దార్ కార్యాలయం కి వెళ్లి భూమి రిజిస్ట్రేషన్ మూటెషన్ చేయించుకొనే పరిస్థితి లేకపోవడంతో విషయం తెలుసుకున్న చందుర్తి తాసిల్దార్ ధర్పల్లి నరేష్, శనివారం బండపల్లి గ్రామానికి వెళ్లి తన తల్లి పేరిట ఉన్న 3 ఎకరాల 6 గుంటల వ్యవసాయ భూమిని మూటెషన్ చేశారు, దీంతో రాజశేఖర్ కు సంబంధించిన పట్టాదార్ పాస్ బుక్ కాపీని తాసిల్దార్ ఇంటి వద్దనే రాజశేఖర్ కు అందజేశారు.

గ్రామస్తుల కోరికమేరకు తహసీల్దార్ నరేష్ బండపల్లి గ్రామానికి వచ్చి బాధితునికి ఇంటివద్దనే మ్యూటెషన్ చేసి పాస్ బుక్ కాపీని అందజేయడం పట్లు తాసిల్దార్ ను గ్రామస్తులు అభినందించారు, ఈ సందర్భంగా తాసిల్దార్ నరేష్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దనే ఉంటూ కార్యాలయానికి వచ్చే పరిస్థితి లేనివారికి ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్లు చేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో ధరణి ఆపరేటర్ మార్త సాయి పాల్గొన్నారు.

Tags: chandurthiland registrationMandal revenue officermutestionpassbookrajanna sirisillasirisillatasildarTelangana
TP News

TP News

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి
News

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి

by Admin
25/03/2026
0

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి –న్యాయవ్యవస్థలో సమానత్వమే లక్ష్యం “మన ఓట్లు మనకే… బీసీల ఓట్లు బీసీలకే… బీసీ న్యాయవాదులకే” – సామాజిక న్యాయం కోసం...

Read more
ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు

ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు

18/03/2026
ఆధ్యాత్మిక విశ్వశాంతి కోసం ప్రపంచ గురువుల ప్రార్థన – ప్రకృతి సంరక్షణకు పిలుపు

ఆధ్యాత్మిక విశ్వశాంతి కోసం ప్రపంచ గురువుల ప్రార్థన – ప్రకృతి సంరక్షణకు పిలుపు

16/03/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News