జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, తెలంగాణ చిన్నమ్మగా ప్రసిద్ధి చెందిన, కేంద్ర మాజీ మంత్రి, పద్మ విభూషణ్ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి వర్ధంతి సందర్భంగా.. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి జమ్మికుంటలో వారి చిత్రపటానికి ఈటెల రాజేందర్ పూలమాలవేసి నివాళులు అర్పించారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more