జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, తెలంగాణ చిన్నమ్మగా ప్రసిద్ధి చెందిన, కేంద్ర మాజీ మంత్రి, పద్మ విభూషణ్ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి వర్ధంతి సందర్భంగా.. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి జమ్మికుంటలో వారి చిత్రపటానికి ఈటెల రాజేందర్ పూలమాలవేసి నివాళులు అర్పించారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more