జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, తెలంగాణ చిన్నమ్మగా ప్రసిద్ధి చెందిన, కేంద్ర మాజీ మంత్రి, పద్మ విభూషణ్ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి వర్ధంతి సందర్భంగా.. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి జమ్మికుంటలో వారి చిత్రపటానికి ఈటెల రాజేందర్ పూలమాలవేసి నివాళులు అర్పించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more