Featured

Featured posts

మరో రెండేళ్ల పాటు డీఆర్డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి పదవీ కాలం పొడగింపు

డీఆర్డీఓ చైర్మన్‌ జీ సతీశ్‌రెడ్డి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల...

Read more

జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా మనోజ్ సిన్హా

జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూకశ్మీరు కేంద్రపాలిత ప్రాంత...

Read more

అయోధ్యలో రామాలయ నేడే భూమిపూజ

ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం భూమిపూజ జరుగనుంది. ప్రధాని మోదీ స్వయంగా హాజరై.. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల...

Read more

నూత‌న జాతీయ విద్యా విధానానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది

నూతన విద్యావిధానం–2020 (ఎన్‌ఈపీ–2020)కి బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఈ విధానాన్ని రూపొందించారు. 34 సంవత్సరాల క్రితం...

Read more

డా. కేశవ యల్లారెడ్ది ముఖాముఖి కార్యక్రమం- మంత్రిప్రగడ సత్యనారాయణ రావుతో

https://www.youtube.com/watch?v=tN2aU4O1pl4 డా. కేశవ యల్లారెడ్ది (ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, తొలి పలుకు) ముఖాముఖి కార్యక్రమం -మంత్రిప్రగడ సత్యనారాయణ నల్లగండ్ల హుడా అద్యక్ష్యులు తో, తను చేసిన సామాజిక కార్యక్రమాల పై చర్చాకార్యక్రమం Dr. Kesava Yellareddy's (Executive Editor, TholiPaluku) ChitChat program with Mantripragada...

Read more

కరోనా వైరస్‌కు మందు ‘కోవిఫర్‌’ మరియు ‘ఫవిపిరవర్‌’అందుబాటులోకి

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఔషధాన్ని తయారుచేసినట్లు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌కు మందు ‘కోవిఫర్‌’ మరియు...

Read more

రుణ రహిత కంపెనీగా అవతరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) రుణ రహిత కంపెనీగా అవతరించిందని కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. 2021 మార్చి 31 నాటికి రిలయన్స్‌ను రుణ రహిత...

Read more

లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ వల్ల చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసేందుకు కొన్ని షరతులతో కార్యకలాపాలను కొనసాగించేందుకు కేంద్రం సమ్మతించింది. రెడ్‌ జోన్‌లో కఠినంగా వ్యవహరిస్తూనే... గ్రీన్‌, ఆరెంజ్‌...

Read more

మూడో ఆర్థిక ప్యాకేజీ- రైతుకు మెరుగైన పంట ధర

మూడో ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. రైతులు తమ ఉత్పత్తులను మెరుగైన...

Read more

రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ-ఆత్మ నిర్భర భారత్‌ ప్యాకేజీ-1 వివరాలు

కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను మీడియా...

Read more
Page 7 of 22 167822

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు విద్యార్థినుల ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్...

Read more