హుజురాబాద్ : హుజురాబాద్ లోని మధువని గార్డెన్స్ లో నిర్వహించిన కుల సమ్మేళనం సమావేశానికి ఈటెల రాజేందర్ హజరై ప్రసంగించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి , మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బిజెపి రాష్ట్ర నాయకులు మంత్రి శ్రీనివాస్ , మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ , వరంగల్ అర్బన్ బిజెపి అధ్యక్షులు రావు పద్మ , కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ గంగడి కృష్ణ రెడ్డి మరియు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more