హుజురాబాద్ : హుజురాబాద్ లోని మధువని గార్డెన్స్ లో నిర్వహించిన కుల సమ్మేళనం సమావేశానికి ఈటెల రాజేందర్ హజరై ప్రసంగించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి , మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బిజెపి రాష్ట్ర నాయకులు మంత్రి శ్రీనివాస్ , మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ , వరంగల్ అర్బన్ బిజెపి అధ్యక్షులు రావు పద్మ , కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ గంగడి కృష్ణ రెడ్డి మరియు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more