హుజురాబాద్ : హుజురాబాద్ లోని మధువని గార్డెన్స్ లో నిర్వహించిన కుల సమ్మేళనం సమావేశానికి ఈటెల రాజేందర్ హజరై ప్రసంగించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి , మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బిజెపి రాష్ట్ర నాయకులు మంత్రి శ్రీనివాస్ , మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ , వరంగల్ అర్బన్ బిజెపి అధ్యక్షులు రావు పద్మ , కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ గంగడి కృష్ణ రెడ్డి మరియు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more