హుజురాబాద్ : హుజురాబాద్ లోని మధువని గార్డెన్స్ లో నిర్వహించిన కుల సమ్మేళనం సమావేశానికి ఈటెల రాజేందర్ హజరై ప్రసంగించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి , మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బిజెపి రాష్ట్ర నాయకులు మంత్రి శ్రీనివాస్ , మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ , వరంగల్ అర్బన్ బిజెపి అధ్యక్షులు రావు పద్మ , కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ గంగడి కృష్ణ రెడ్డి మరియు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more