ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్రంలో సొంత జాగలున్న పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం నగదు రూపంలో సాయం చేయాలని, గతంలో పేదలకు నిర్మించి ఇచ్చిన ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటి స్థానంలో కొత్త ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ప్రజా ప్రతినిధులు చేసిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సీఎం, ఈ అంశం పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more