బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా బొడుప్పల్ లో ఈరోజు డివిజన్ లోని నార్త్ బాలాజిహిల్స్ కాలనీలో సీ సీ రోడ్ పనులను మరియు డ్రైనేజి రిపేర్ పనులను పర్యవేక్షించడం జరిగింది. పనులలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ & వర్క్ ఇన్స్పెక్టర్ లకు సూచించడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కాలనీ అధ్యక్షుడు ప్రకాష్, సంజీవ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ లోగో, కవర్ పేజీలు (ముఖచిత్రాలు) ఆవిష్కరించిన డా. కె. లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్...
Read more