బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా బొడుప్పల్ లో ఈరోజు డివిజన్ లోని నార్త్ బాలాజిహిల్స్ కాలనీలో సీ సీ రోడ్ పనులను మరియు డ్రైనేజి రిపేర్ పనులను పర్యవేక్షించడం జరిగింది. పనులలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ & వర్క్ ఇన్స్పెక్టర్ లకు సూచించడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కాలనీ అధ్యక్షుడు ప్రకాష్, సంజీవ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more