• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

రక్తదానంపై అపోహలు వద్దు- సిఐ సైదులు

TP NewsbyTP News
12/08/2021
inNews
0
రక్తదానంపై అపోహలు వద్దు- సిఐ సైదులు

జగద్గిరిగుట్ట : జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని ఎం.కె.ఆర్.ఫంక్షన్ హాల్ లో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ ఆదేశాల మేరకు బాలానగర్ డీసీపీ పద్మజ రెడ్డి సమక్షంలో రక్తదాన శిబిరం ఏర్పాటు కార్యక్రమాన్ని బాలానగర్ ఏసీపీ పురుషోత్తం యాదవ్, స్థానిక కార్పొరేటర్ జగన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో రక్తం లేక తలసేమియా బాధితులు బాధపడుతున్నారని ప్రభుత్వ ప్రస్తుతి ఆసుపత్రి రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ జయలక్ష్మి కోరగా సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశామన్నారు.
ఈ రక్తదాన శిబిరంలో 100 మంది రక్తందానం చేశారు.

జగద్గిరిగుట్ట పోలీస్ ఇన్స్పెక్టర్ పి. సైదులు మాట్లాడుతూ, ప్రజలకు రక్తదానంపై చాలా అపోహలున్నాయి. అత్యవసర సమయాలలో రక్తం దొరకక రోగులు చాలా అవస్థలు పడుతు న్నారు. ఒక్కొక్కసారి ఎక్కువ డబ్బుచెల్లించి రక్తం తీసుకోవాల్సి వస్తోంది. కనుక మనలో చాలా మంది రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. ప్రతి ఆరోగ్యవంతమైన మానవ్ఞడు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. అయితే మన లో చాలామంది ప్రజలు రక్తదానం చేస్తే తమలోని శక్తి అంతా పోతుందని భ్రమపడుతున్నారు. రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం కూడా వస్తుంది. కావున ప్రజలు రక్తదానంపై ఉన్న అపో హలు వీడాలి. యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. దీనిపై వైద్య ఆరోగ్య శాఖవారు ప్రజలను చైతన్యపరచాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి, యాదగిరి, సిబ్బంది కృష్ణ మోహన్, అశోక్, మసాని శ్రీమాన్ నారాయణ, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags: blood donationblood donation campsBlood donersjagadiriguttaJagadirigutta ci saiduluMkr function Hall
TP News

TP News

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
News

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం

by Admin
16/05/2025
0

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...

Read more
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

07/05/2025
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News