కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలు తెలుగులో నిర్వహించాలి -కేటిఆర్
కేంద్ర ప్రభుత్వం వివిధ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలు తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని, అప్పుడే దేశంలోని అన్ని రాష్ట్రాల యువతకు సమాన అవకాశాలు ...
కేంద్ర ప్రభుత్వం వివిధ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలు తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని, అప్పుడే దేశంలోని అన్ని రాష్ట్రాల యువతకు సమాన అవకాశాలు ...
తొలిరోజు కమలాపూర్ మండలంలో ప్రారంభించిన ప్రజా దీవెన యాత్రకు ..
మూడేళ్లలో 2,500 మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. గోల్డ్మ్యాన్ సాచ్స్ ఆర్థిక సేవల కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
భారతీయ జనతా పార్టీ 132 జీడిమెట్ల డివిజన్ కార్యవర్గ సమావేశం ఈరోజు కుత్బుల్లాపూర్ గ్రామం లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ( కార్పొరేటర్ కార్యాలయం) లో ...
ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారిని, ప్రగతి భవన్ లో కలిసి ఆశీస్సులు ...
తెలంగాణ రాష్ట్ర, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజా దీవెన యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ..ప్రతిక్షణం వెంటనడిచిన మీకు అనుక్షణం అండగా ఉండడానికి, ...
మేడ్చల్ : మేడ్చల్ జిల్లా ఉప్పల్ హెల్త్ సూపర్వైసర్ కరోనా సమయం లో ప్రజలకి ఎలావేళలా విశిష్ట సేవలు అందించారు. దానికి గుర్తింపుగాను వారిని ఘనంగా సన్మానించారు. ...
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో 14 పులులు, 43 రకాల వన్యప్రాణలు కదలికలు నమోదు..
డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్ పేరుతో కొత్త కార్యక్రమానికి..
నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రధాన ఎజెండాతో పోరాటాన్ని ప్రారంభించి తెలంగాణ..
ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు ఈరోజు ఉదయం హైదరాబాద్లో అవధూత చక్రవర్తి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
Read more