• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

బీసీల కోసం మరో ఉద్యమం చేయాలని పిలుపునిచ్చిన ..బిసి మహిళా అధ్యక్షురాలు సువర్ణ

AdminbyAdmin
24/09/2018
inPolitics, Telangana
0
బీసీల కోసం మరో ఉద్యమం చేయాలని పిలుపునిచ్చిన ..బిసి మహిళా అధ్యక్షురాలు సువర్ణ

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో ,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిసి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు E .సువర్ణ ఆధ్వర్యంలో జిల్లాలోని బిసి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు సువర్ణ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బీసీలకు పరిమితం చేసి టిక్కెట్ ఇవ్వకుండా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు .అంతేకాకుండా బీసీలకు అన్నింటా ప్రాధాన్యత ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ 105 స్థానాల్లో 21 మాత్రమే కేటాయించడం బీసీలకు అన్యాయమని రాష్ట్రంలో 52% బీసీలు ఉండగా ఇంత తక్కువ టిక్కెట్ లివ్వడం పై తీవ్ర బాధకు గురైనారు .బీసీలకు ఇచ్చింది భిక్షం కాదు బీసీలు కోరింది మన వాటా అని ,కనీసం రెండవ జాబితాలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.అంతేకాకుండా మిగతా పార్టీలు కాంగ్రెస్ కూడా బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు . బీసీల అభ్యున్నతి కోసం, చైతన్యం కోసం, ఐక్యమత్యం కోసం , రిజర్వేషన్లు, హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ,రాజకీయ సామాజిక ఆర్థిక ప్రజాస్వామిక సమానత్వం కోసం పోరాటం చేయాల్సిన సందర్భం వచ్చిందని ,బీసీలు సమరానికి సిద్ధం కావాల్సిందని, ప్రతి బీసీ నాయకుడు ఒక శక్తిగా మారాలని,ఓటు అనేది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనకిచ్చిన పెద్ద వరమని తెలియజేశారు. ఈ సమావేశం తదుపరి
బీసీ కార్యకర్తలతో వెళ్లి గౌరవ మున్సిపల్ చైర్మన్ మునిమంద స్వరూపను శాలువతో సన్మానం చేయడం జరిగింది .

Admin

Admin

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
News

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం

by Admin
24/05/2023
0

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...

Read more
మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

22/05/2023
శేరిలింగంపల్లి అసెంబ్లీ భరిలో బండి

శేరిలింగంపల్లి అసెంబ్లీ భరిలో బండి

21/05/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News