• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

బి‌సి ల సమస్యలపై బి‌సి నాయకుల సమావేశం. పార్లమెంటులో బిల్లు పెట్టాలి

AdminbyAdmin
13/01/2022
inNews
0
బి‌సి ల సమస్యలపై బి‌సి నాయకుల సమావేశం. పార్లమెంటులో బిల్లు పెట్టాలి

బి‌సి ల సమస్యలపై బి‌సి నాయకుల సమావేశం.
*పార్లమెంటులో బిల్లు పెట్టాలి

*జనగణనలో కుల గణన చేయాలి- జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు కుమారస్వామి

ఈరోజు బీసీ దళ్ ప్రధాన కార్యాలయంలో బి‌సి ల సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో బీసీ మేధావులు,నాయకులు పాల్గొని పలు బీసీ సమస్యల పైన మరియు బీసీలకు రాజ్యాధికారం వాటా, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని పలు అంశాల మీద చర్చించారు. బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి మాట్లాడుతూ, పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, అలాగే త్వరలో జనాభా గణనలు కుల గణనచేయాలని డిమాండ్ చేశారు.బీసీలలో అనేక కులాలు ,74 సంవత్సరాల నుంచి వెనక పడుతున్నాయని దానికి గల ప్రధాన కారణం రిజర్వేషన్ రాకపోవడం , మరియు కులాల వారీగా జాన గణన లేకపోవడమే అని, దీనిపై జాతీయ స్థాయిలో పోరాటాలు చేసి సాధించుకోవాలని తెలియజేశారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను పోరాడి సాధించుకోవాలని పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అని తెలియజేశారు. .త్వరలో వివిధ సమస్యలపై పటిష్టమైన కార్యాచరణ తో బి‌సి దళ్ ముందుకు సాగుతుందని ఈ సంధర్భంగా దుంద్ర కుమార స్వామి తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ చైర్మన్ ఏ. పద్మ చారి మాట్లాడుతూ తెలంగాణలో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి అని అలాగే బిసి రిజర్వేషన్ల పై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో బిసి దళ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ డి.పి చారి , తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏల్డర్ కమిటీ మెంబర్ కృష్ణమూర్తి, సయ్యద్, మాజీ బాడీ బిల్డర్ వైస్ చైర్మన్ రాజేష్ కుమార్, మరియు ఇతర బీసీ మేధావులు పాల్గొనడం జరిగింది.

Tags: BC Dalbc dal dundra kumaraswamyBc dal kumaraswamybc dal presidentBc LeaderBc Leader telanganaChariKumaraswamy dundraNational bc leaderTelangana Udyogula Sangam Chairmen
Admin

Admin

మహిళా సాధికారతకు అద్భుత వేదిక
News

మహిళా సాధికారతకు అద్భుత వేదిక

by Admin
16/08/2026
0

మహిళా సాధికారతకు అద్భుత వేదిక “మహిళలు ఎవరి అండ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.. తమలోని శక్తిని నమ్మి, తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలి. జాతీయ...

Read more
మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ లాంచ్ — రైతు నుంచి ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు

మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ లాంచ్ — రైతు నుంచి ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు

16/08/2026
నేషనల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో వైద్య నిపుణుల చర్చ

నేషనల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో వైద్య నిపుణుల చర్చ

08/08/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News