• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మండల్ మహోద్యమం, బీసీల మార్పు కోసం చర్చించిన బీసీ దళ్ అధ్యక్షుడుకుమారస్వామి మరియు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్

AdminbyAdmin
08/05/2022
inNews
0
మండల్ మహోద్యమం, బీసీల మార్పు కోసం చర్చించిన బీసీ దళ్ అధ్యక్షుడుకుమారస్వామి మరియు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్

ఈరోజు రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండల్ మదాపూర్ లో బీసీ దల్ ఆఫీసులో జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మరియు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ కలవడం జరిగింది .ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించడం జరిగింది . మండల్ మహోద్యమం, బీసీల మార్పు కోసం బిసి బతుకు బిసి బాగు కోసం ప్రణాళికలు మరియు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మాట్లాడుతూ బ్రాహ్మణీయ భావజాలం నుంచి బయటపడమని, మహాత్మ జ్యోతిరావు పూలే బోధించాడని తెలియ చేసాడు. కులతత్వ మనువాదంన్ని సమాధి చేయమని అంబేద్కర్ ప్రబోధించాడు అని తెలియజేశారు. బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామిన మాట్లాడుతూ జనాభాలో బీసీలు సగ భాగంగా ఉన్నారని బీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా దోపిడీకి గురవుతున్నారని అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని సర్వ ఉత్పత్తులు బిసి ల ద్వారా జరుగుతుందని, అయినా బీసీలు వెనుకకు నెట్టి వేయ పడుతున్నారని తెలియజేశాడు. పార్టీలు బిసి ఓట్లను వాడుకొని వారు పెత్తనం చేస్తున్నారని, స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు దాటిన బీసీల బతుకుల్లో మార్పు లేదు తెలియజేశాడు. పార్లమెంటులో బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభా గణనలో కులగణన చేయాలని డిమాండ్ చేశారు.

Tags: BackwardBackwardclassbc dal presidentBc LeaderBc Leader telanganaBc sangamBcdalBcleaderscastecbcsangamDundrakumaraswamyGovernament of TelanganaHyderabadKCRkumaraswamydundraMandal మహోద్యమంTelanganaTelangana bc leaderబిసి నాయకుడు
Admin

Admin

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News