• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మహా నాయకుడు- ఎర్రజెండా సైనికుడు ,ప్రజల గుండెల్లో గూడు కట్టుకునే వ్యక్తి గుండా మల్లేశ్ మృతి పట్ల – బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడు సంతాపం

AdminbyAdmin
14/10/2020
inNews, Telangana
0
మహా నాయకుడు- ఎర్రజెండా సైనికుడు ,ప్రజల గుండెల్లో గూడు కట్టుకునే వ్యక్తి గుండా మల్లేశ్ మృతి పట్ల – బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడు సంతాపం

సి‌పి‌ఐ సీనియర్ నాయకులు మాజీ ఏం ఎల్ ఏ
గుండా మల్లేశ్ మృతి పట్ల బి‌సి దల్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న గుండా మల్లేశ్ అకాల మృతి తీవ్రంగా కలిసివేసిందన్నారు ప్రజల నాయకుడు , ప్రజల సమస్యల నుండి పుట్టుకువచ్చిన నాయకుడు గుండా మల్లేశ్ , తనకు అత్యంత పూజ్యులు , సన్నిహితులు పితృ సామానులు అని తెలిపారు. అదిలాబాద్ , బెల్లంపల్లి నియోజికవర్గం నుండి పలు మార్లు ఏం ఎల్ ఏ గా గెలిచి , ప్రజల మన్ననలు పొందిన ప్రజా నాయకుడు , సి‌పి‌ఐ పార్టీ ఫ్లోర్ లీడర్ గా కూడా గుండా మల్లేశ్ పని చేశారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం నుండి మాలి దశ ఉద్యమం వరకు చురుగ్గా పాల్గొన్నారని కుమార స్వామి తెలిపారు. ఆడంబారాలకు , వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజల సమస్యల పై పోరాడే అలుపెరుగని నాయకుడు అని తెలిపారు.ఎంతటి కష్టమొచ్చినా బాధ వచ్చిన తనలోనే ఉంచుకునే, ఎవరు సహకరించినా సహా సహకరించకున్నా బాధను కష్టాన్ని తన గుండెల్లోనే ఉంచుకుంటూ చిరునవ్వుతో ముందుకుపోయే సాహసి,కమ్యూనిస్టు సిద్ధాంతాలను లక్షణాలను తన జీవితంలో కనిపిస్తాయి, సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం దాన్ని ఆచరించడం ఆయన వ్యక్తిత్వం,ప్రజలతో మమేకం కావడం ప్రజల మనిషిగా నిలవడం ఆయన ప్రత్యేకత ధరించే దుస్తుల్లో మొదలుకొని నివసించే జీవన శైలి వరకు కమ్యూనిస్టు భావాలు కనపడతాయి.రక్త సంబంధాల కన్నా కమ్యూనిస్టు సిద్ధాంతాలే గొప్ప అని నైతిక విలువలకు కట్టుబడిన వ్యక్తి
ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు అలాంటి వ్యక్తిత్వం ఉన్న గుండా మల్లేష్ శ్వాస కొస సంబంధిత వ్యాధి తో బాధపడుతున్న మల్లేశ్ నిమ్స్ ఆసుపత్రి లో చేరారు , ప్రేత్యేక వైద్యం పొందుతున్న మల్లేశ్ కి మధుమేధం , కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని ,
మల్లేశ్ త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యం గా వస్తారని అనుకున్నామన్నారు. ఇంతలోనే ఇలా జరగడం చాలా బాధాకరం అని తెలియజేశాడు.

Admin

Admin

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

by TP News
27/01/2023
0

వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...

Read more
సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

26/01/2023
అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

24/01/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News