సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారిని మరియు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట గారిని మర్యాద పూర్వకంగా సన్మానించిన బిసిదళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి .ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్లా వెంకట్రెడ్డి మాజీ శాసనసభ్యుడు , గుండా మల్లేష్ -మాజీ ఫ్లోర్ లీడర్ అజీజ్ పాషా మాజీ పార్లమెంటు సభ్యుడు , మరియు ఇతరులు
ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్
“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...
Read more