సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారిని మరియు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట గారిని మర్యాద పూర్వకంగా సన్మానించిన బిసిదళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి .ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్లా వెంకట్రెడ్డి మాజీ శాసనసభ్యుడు , గుండా మల్లేష్ -మాజీ ఫ్లోర్ లీడర్ అజీజ్ పాషా మాజీ పార్లమెంటు సభ్యుడు , మరియు ఇతరులు
బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం
బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహంబాధ్యులపై తక్షణ సస్పెన్షన్తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలిఅధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది మంచిర్యాల...
Read more


