చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌరవ డా.శ్రీ.జి.రంజిత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా బి.సి.దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు సంపాదకులు శ్రీ.దుండ్ర కుమారస్వామి వారిని మర్యాదపూర్వకముగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేసారు మరియు రంజిత్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, తనను గెలిపించిన ప్రజానికానికి అందుబాటులో ఉంటూ, చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గ అభివృద్ధికి మరింతగా తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more