• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం కావడం పై ఆగ్రహం వ్యక్తపరిచినా బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

AdminbyAdmin
25/07/2020
inNews, Telangana, Uncategorized
0
మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం కావడం పై ఆగ్రహం వ్యక్తపరిచినా బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం కావడం పై
ఆగ్రహం వ్యక్తపరిచినా. బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుంద్ర కుమారస్వామి

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం శాంతినగర్ లో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం అవడం పై బి సి దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కుమార స్వామి సదరు పాలకుర్తి అధికారులను సంప్రదించడం జరిగింది. పాలకుర్తి సీఐ గారు బోర్ వెల్ వేసే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ సంఘటనపై బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ
సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల మార్గదర్శి మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ధ్వంసం అవడం చాలా బాధాకరం మరియు దురదృష్టకరమని చెప్పారు. విగ్రహాన్ని ధ్వంసం కావడానికి కారకులైన వారి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి తక్షణమే కఠినంగా శిక్షించాలని, దాని వెనుక గల కారణాలను కూడా పూర్తిగా విచారణ జరిపించాలని అధికారులకు కోరారు. ధ్వంసమైన విగ్రహం స్థానంలో నూతన మహాత్మ జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.మరియు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని తెలియ చేశారు.

Admin

Admin

వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
News

వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి

by Admin
31/05/2023
0

వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...

Read more
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం

24/05/2023
మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

22/05/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News