• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం కావడం పై ఆగ్రహం వ్యక్తపరిచినా బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

AdminbyAdmin
25/07/2020
inNews, Telangana, Uncategorized
0
మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం కావడం పై ఆగ్రహం వ్యక్తపరిచినా బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం కావడం పై
ఆగ్రహం వ్యక్తపరిచినా. బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుంద్ర కుమారస్వామి

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం శాంతినగర్ లో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం అవడం పై బి సి దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కుమార స్వామి సదరు పాలకుర్తి అధికారులను సంప్రదించడం జరిగింది. పాలకుర్తి సీఐ గారు బోర్ వెల్ వేసే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ సంఘటనపై బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ
సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల మార్గదర్శి మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ధ్వంసం అవడం చాలా బాధాకరం మరియు దురదృష్టకరమని చెప్పారు. విగ్రహాన్ని ధ్వంసం కావడానికి కారకులైన వారి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి తక్షణమే కఠినంగా శిక్షించాలని, దాని వెనుక గల కారణాలను కూడా పూర్తిగా విచారణ జరిపించాలని అధికారులకు కోరారు. ధ్వంసమైన విగ్రహం స్థానంలో నూతన మహాత్మ జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.మరియు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని తెలియ చేశారు.

Admin

Admin

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్
News

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్

by TP News
06/02/2023
0

ఆదివారం నాడు ఉదయము ఆరు గంటల 30 నిమిషాలకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఒక బ్యాగు ఆ...

Read more
అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

05/02/2023
మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

04/02/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News