బిసిదల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, మరియు సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ గుండ మల్లేష్ గారు, మర్యాదపూర్వకంగా న్యాయ అటవీ ,దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారిని మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది .
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...
Read more