బిసిదల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, మరియు సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ గుండ మల్లేష్ గారు, మర్యాదపూర్వకంగా న్యాయ అటవీ ,దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారిని మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది .
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more