బిసిదల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, మరియు సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ గుండ మల్లేష్ గారు, మర్యాదపూర్వకంగా న్యాయ అటవీ ,దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారిని మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది .
బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం
కల్వకుంట్ల కవితతో బీసీ సంఘాల నేతలు భేటీ బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరంకవితతో భేటీ: 20 బీసీ కుల సంఘాలతో కీలక చర్చలు...
Read more