బిసిదల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, మరియు సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ గుండ మల్లేష్ గారు, మర్యాదపూర్వకంగా న్యాయ అటవీ ,దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారిని మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది .
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...
Read more