• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

వినాయక పూజ వేడుకల్లో – యువతకు సందేశాన్నిచ్చిన బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి …

AdminbyAdmin
20/09/2018
inHyderabad, Politics, Telangana
0
వినాయక పూజ వేడుకల్లో – యువతకు సందేశాన్నిచ్చిన బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి …

 

రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి మండలానికి చెందిన గుట్టల బేగంపేట్ లొ వినాయక చవితి పురస్కరించుకుని గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక పూజా కార్యక్రమములు భక్తిశ్రద్ధలతో సంప్రదాయకంగా నిర్వహించారు .
ఈ యొక్క కార్యక్రమాలలో కుల, మత, జాతి, విభేదం లేకుండా గుట్టల బేగంపేట్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అని గుట్టల బెగం పేట్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీసీదల్ రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి .
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యువత లక్ష్యం పెట్టుకుని లక్ష్య సాధన కొరకు దృఢ సంకల్పము, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో నిరంతరం లక్ష్యాన్ని సాధించే వరకు పోరాటం చేయాలి అని ,
భారతదేశానికి యువత ఒక గొప్ప సంపద భారతదేశానికి యువత వెన్నుముక లాంటిది అలాంటి యువకులను బలమైన ఆయుధాలు అస్త్రాలుగా మలిచి మంచి మార్గంలో ఉపయోగించుకోవాలి అని వారి శక్తిని నైపుణ్యాలను బయటకు తీసుకురావాలని తెలియజేశారు అంతేకాకుండా ప్రపంచ జనాభాలో సింహభాగం యువత ఉండటం వలన ఈ ప్రపంచాన్ని శాసించే శక్తి యువతలో దాగి ఉందని యువశక్తితో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చని మన జ్ఞానాన్ని, మేధావితనాన్ని ఆలోచనని దేశ ,రాష్ట్ర, పట్టణ, గ్రామ,అభివృద్ధికి వాడాలని తెలియజేశారు .మెదడులో ఆలోచన పుట్టి అది మనసులో గట్టిగా నమ్మ గలిగితే యువత ఏదైనా సాధించగలరని విద్యతో సమాజంలో గుర్తింపు గౌరవం దక్కుతోంది అందువల్ల ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదవాలని యువతకు సందేశాన్ని ఇచ్చారు .

ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వి వెంకటరమణ
గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్,-బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయియాదవ్ ,అఫ్రోజ్ ,బి యాదగిరి ,హరేందర్ ,నరేందర్ కిరణ్, చరణ్ , వాసు పాల్గొన్నారు .

Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News