• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

బీసీ దళ్ నూతన రంగారెడ్డి జిల్లా కమిటీ ఏర్పాటు…..అధ్యక్షుడిగా నియమితమైన భగవాన్ దాస్

AdminbyAdmin
21/07/2018
inFeatured, News, Politics, Telangana
0
bc dal rr district

బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితమైన భగవాన్ దాస్

ఈ రోజు బీసీ దళ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ వంద మంది బిసి కార్యకర్తలతో ఏర్పడడం జరిగినది ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితమైన భగవాన్ దాస్ .. ఈ సందర్భంగా బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి , ప్రమాణ పత్రం ఇవ్వడం జరిగింది . ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల సంక్షేమమే ప్రధాన ఆశయంగా పనిచేస్తానని చెప్పిన భగవాను దాసు వెంటనే , బీసీలను ఒకతాటి మీదకు తీసుకువచ్చాడని తెలియజేశారు.

స్వాతంత్య్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటినా బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని …
కాలమానాలు మారిన బీసీ బతుకులు మారలేదని. సర్వసంపదలు సృష్టికర్త బీసీలు అయినా ఇంకా వెనుకబడి ఉండడం చాలా బాధకరమైన విషయమని తెలియజేశారు. బీసీల జీవితాల్లో చీకటి చీల్చుకుంటూ వెలుగులు రావాలి అంటే బీసీలలో చైతన్యం రావాలని బీసీలు ఐక్యం కావాలని అన్ని రంగాల్లో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి చెందాలి అని అంతేకాకుండా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగిన బీసీ హక్కులు కాలరాసిన పరాభవం ఎదురైనా బీసీదల్ మీ వెంటే ఉంటుందని తెలియజేశారు.. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం సాధించడం కొరకు పన్నెండు పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే అందులో పదకొండు వందల మంది బిసిలు ఉన్నారని, బీసీలు త్యాగాల గురించి మరియు పోరాట తత్వం గురించి నిదర్శనమని తెలియజేశారు.

http://www.tholipalukunews.com/wp-content/uploads/2018/07/bc-dal-rr-district.mp4

జనాభా ప్రకారం బీసీలు రిజర్వేషన్లు 52% పెంచాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలి.
సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయాలని, రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి అని చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధించే విధంగా పోరాటం చేయాలని తెలియజేశారు. రాజకీయ అధికారం వస్తే అన్నీ వస్తాయి అందుకే రాజకీయ అధికారం సాధించే దిశలోనే దృష్టి పెట్టాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాణిక్యము, బీసీదల్ రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్ మేడ్చెల్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ ,మేడ్చల్ జిల్లా కార్యదర్శి వెంకటయ్య మరియు రమణ వెంకటేశ్వరరావు మరియు బిసి బంధుమిత్రులు పాల్గొన్నారు

Admin

Admin

మహిళా సాధికారతకు అద్భుత వేదిక
News

మహిళా సాధికారతకు అద్భుత వేదిక

by Admin
16/08/2026
0

మహిళా సాధికారతకు అద్భుత వేదిక “మహిళలు ఎవరి అండ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.. తమలోని శక్తిని నమ్మి, తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలి. జాతీయ...

Read more
మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ లాంచ్ — రైతు నుంచి ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు

మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ లాంచ్ — రైతు నుంచి ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు

16/08/2026
నేషనల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో వైద్య నిపుణుల చర్చ

నేషనల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో వైద్య నిపుణుల చర్చ

08/08/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News