• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

అంబర్ పేట్ అక్రమ వసూళ్లు పై ధ్వజమెత్తిన దుండ్ర కుమారస్వామి…

TP NewsbyTP News
27/05/2021
inFlash News, Hyderabad, News, Telangana
0
అంబర్ పేట్ అక్రమ వసూళ్లు పై ధ్వజమెత్తిన దుండ్ర కుమారస్వామి…
  • అంబర్ పేట్ అక్రమ వసూళ్లు మీద ధ్వజమెత్తిన దుండ్ర కుమారస్వామి..
  • అంబర్ పేట్ స్మశాన వాటిక సిబ్బంది అక్రమ వసూళ్లపై రాష్ట్ర “బిసి దళ్” అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఫైర్..
  • తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే అధిక మొత్తంలో అడ్డగోలుగా వసూలు చెయ్యడం అన్యాయం అంటున్న కుమారస్వామి..

అంబర్ పెట్ : కరోనా మహమ్మారి కరాళ నృత్యం అయితే కొందరికి బాగా కలిసొచ్చింది. పొద్దున లేచినప్పటి నుండి పడుకునే దాకా ప్రతీ నిత్యావసర వస్తువులు మొదలుకొని కాటికి పోయెదాకా, అమాంతం అన్నింటికీ రేట్లు పెంచేసి, కరోనా కష్టాల్లో ఉన్న పేద ప్రజలను దొరికినోడు దొరికినంత అడ్డగోలుగా దోచుకోవడం మొదలుపెట్టారు..

అందులో భాగంగానే అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్లోని హిందూ స్మశాన వాటికలో, కరోనాతో చనిపోయిన వారిని పూడ్చిపెట్టడానికి అయ్యే ఖర్చులు చూస్తే, పట్టపగలే చుక్కలు కనిపించేంత కనికరం లేకుండా వసూలు చేస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి…

అంబర్ పేట్ స్థానిక ప్రజలు ఈ అక్రమ వసూళ్ల బాగోతాన్ని రాష్ట్ర “బిసి దళ్” అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి దృష్టికి తీసుకొచ్చారు.

కరోనా తో చనిపోయిన వారి కుటుంబాల దగ్గర ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువగా
రూ: 20,000/- నుంచి రూ: 30,000/- వేలు,
అదేవిధంగా బొందలు పెడితే రూ: 60,000/- నుంచి
లక్ష రూపాయల దాకా వసూళ్లకు పాల్పడుతున్నారన్నారని అక్కడి స్థానికులు కుమారస్వామి తో ఆవేదన వ్యక్తం చేశారు..

డోనర్స్ ఇచ్చిన రథాలకు రూ: 2800/- నుంచి 3500/-వరకు ఇష్టానుసారంగా డబ్బులు వసూలకు పాల్పడుతున్నారని…. ఈకరోనా కష్టకాలంలో కుటుంబంలో కన్నవాళ్ళని, కావలసిన వాళ్ళని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాలాంటి పేదల దగ్గర ఈ విధంగా అధిక మొత్తంలో అక్రమంగా వసూలు చేయడం మంచిది కాదు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ వసూళ్లపై ఇక్కడి స్థానికి ప్రజలందరం, సంబంధిత నాయకులకు ఫిర్యాదు చేసినా కూడా, నాయకులు నిమ్మకు నీరెత్తనట్లుగానే వ్యవహరిస్తున్నారు కానీ ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలేదు అని తెలిపారు..

ఇప్పటికైనా అంబర్ పేట్ నియోజకవర్గ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు వెంటనే స్పందించి, ఇలాంటి అక్రమ వసూళ్లు ఆగిపోయేలాగా చర్యలు తీసుకోవాలని అంబర్ పెట్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..

Tags: Amberpetamberpet akrama vasulluamberpet Cemeteryamberpet corporateramberpet smashanvatikaMla kaleru venkateshtelangana lock down
TP News

TP News

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News