తొలిపలుకు న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ.జితేందర్ గారిని బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి గారు, మర్యాదపూర్వకముగా ఇంటికి వెళ్లి శాలువాతో సన్మానం చేసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more