తొలిపలుకు న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ.జితేందర్ గారిని బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి గారు, మర్యాదపూర్వకముగా ఇంటికి వెళ్లి శాలువాతో సన్మానం చేసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more