తొలిపలుకు న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ.జితేందర్ గారిని బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి గారు, మర్యాదపూర్వకముగా ఇంటికి వెళ్లి శాలువాతో సన్మానం చేసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...
Read more