• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటున్న – బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

TP NewsbyTP News
30/07/2021
inFlash News
0
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటున్న – బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ…

దేశంలో పార్టీలకు అతీతంగా 120 మంది ఎంపీ ఉభయ సభలను పక్షం రోజులు బహిష్కరిస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలని, లేనియెడల కేంద్ర మంత్రులను, ఎంపీలను రాష్ట్ర రాజకీయ నేతలను ఎక్కడికక్కడ ముట్టడి చెయ్యాలన్నారు. దేశంలోని 70 కోట్ల మంది బీసీలకు అభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏం చెయ్యకపోతే ఎలా అని కుమారస్వామి ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కుమారస్వామి కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం దళిత బంధు పెట్టినట్లుగానే, బీసీల కోసం ప్రత్యేక బీసీ బంధు ఏర్పాటు చేసి, పేద ప్రజలైన బీసీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వము బీసీలపై చిన్నచూపు చూస్తుందని, దేశంలో బీసీల సంఖ్య దాదాపుగా 60% శాతం పైగా ఉందని, అలాంటి బీసీలకు సరైన న్యాయం చేయని యెడల, బీసీ దళ్ తరపున ప్రజలను ఉత్తేజపరిచి కేంద్ర ప్రభుత్వాలపై తిరగ బడతామని దుండ్ర కుమారస్వామి మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ సందర్భంగా బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సుందర్ కల్లూరి మాట్లాడుతూ…
బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలని అన్నారు. బిసిలకు పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను ఎండగట్టారు. గౌరవ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి గారి సారధ్యంలో, ఆయన పిలుపు మేరకు, తెలంగాణలోని ప్రతీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా న్యాయ పోరాటానికి బీసీలందరం సిద్ధంగా ఉన్నామని, అందుకు ప్రతీ బీసీ బిడ్డ కలిసి రావాలని సుందర్ కల్లూరి పిలుపునిచ్చారు.

Tags: BCBC communityBC Dalbc dal dundra kumaraswamybc dal greater hyderabad presidentBc dal kumaraswamybc dal presidentBC empowermentBc loansBC welfareBcdalDundra Kumaraswamysunder kalluri
TP News

TP News

వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
News

వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి

by Admin
31/05/2023
0

వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...

Read more
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం

24/05/2023
మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

22/05/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News