• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

మట్టి గణేషులు పంపిణీ చేస్తూ, అందరికి ఆదర్శంగా నిలుస్తున్న బీసీ దళ్ అధ్యక్షుడు

TP NewsbyTP News
10/09/2021
inFlash News
0
మట్టి గణేషులు పంపిణీ చేస్తూ, అందరికి ఆదర్శంగా నిలుస్తున్న బీసీ దళ్ అధ్యక్షుడు

మాదాపూర్ (తొలిపలుకు న్యూస్) : వినాయక చవితి సందర్భంగా బీసీ దళ్ కార్యాలయంలో బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మట్టి గణేష్ ల పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కాలనీ వసూలు అధిక సంఖ్యలో పాల్గొని మట్టి గణేషుని విగ్రహాలు తీసుకెళ్లి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ..

రాష్ట్ర ప్రజలకు కుమారస్వామి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వాతావరణం కాలుష్యం నివారించే విధంగా అందరూ మట్టి గణపతులతోనే పండగ జరుపుకోవాలని, ప్రకృతికి అనుకూలంగా వ్యవహరించాలని కోరారు. మట్టి గణేష్ లతో వాతావరణాన్ని పరిరక్షించడంలో మనం భాగం కావాలన్నారు. ప్రజలు చేపట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా సజావుగా జరగాలని, సుఖాలు, సంతోషాలు లభించాలని కుమారస్వామి ఆకాంక్షించారు.

ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ వినాయక చవితిని క్షేమంగా జరుపుకోవాలని సూచించారు. వరుసగా కురుస్తున్న వర్షాలు, వరదలు, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరాతూ, కుమారస్వామి రాష్ట్ర ప్రజలకు మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Tags: BCBC communityBC Dalbc dal dundra kumaraswamybc dal greater hyderabad presidentbc dal greater hyderabad president sunder kalluriBc dal kumaraswamybc dal presidentBC welfareBcdaldistributionDundra KumaraswamyDundrakumaraswamymadhapurmatti ganeshsunder kalluri
TP News

TP News

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News