చిల్కనగర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, చిల్కనగర్ లోని వి కే స్టీల్స్ నుండి స్మశాన వాటిక వరకు నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ గారు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి , ఈఈ నాగేందర్ , ఏఈ రాజ్ కుమార్ లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటించాలని, త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను మరియు కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more