• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

వలిగొండలో బీరు సీసాలతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి

TP NewsbyTP News
30/06/2021
inNews
0
వలిగొండలో బీరు సీసాలతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి

వలిగొండ: తెలంగాణ రాష్ట్ర, యదాద్రి జిల్లా , వలిగొండ మండలంలో మంగళవారం రాత్రి బీరు సీసాలతో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మంగళవారం రాత్రి నాగారం గ్రామానికి చెందిన సయ్యద్ అహ్మద్ అనే అతను ఎయిర్ పోర్ట్ లో పని చేసి, పనిముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తూ రాత్రి 7 గంటల సమయంలో వలిగొండ నుండి లోతుకుంట రోడ్డుపై వెళ్తుండగా, దుండగులు 15 మంది బీరు సీసాలతో దాడి చేసి గాయపరిచారు. అటుగా వెళ్తున్న స్థానికుడు చూసి అరవడంతో, దుండగులు అటునుంచి పరారయ్యారు.

గాయపడిన సయ్యద్ అహ్మద్

ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడటంతో బాధితున్ని చికిత్స నిమిత్తం రామన్నపేట ప్రబుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Sending
User Review
0(0 votes)

The Review

0% Score

Tags: attempt to murderbeers attacksyed Ahmaedvaligondayadadri
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
30/08/2025
0

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...

Read more
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

24/08/2025
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News