యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూర్ మండలంలో కరోనా సెకండ్ వేవ్ విపత్కర సమయంలో ఆత్మకూర్(ఎం) స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బందికి కరోన నివారణ లో భాగంగా మాస్కులు ఆత్మకూరు TRS మండల మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి గారు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..లాక్డౌన్ లేదు అని ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు అని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండలని తెలియజేశారు..
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more