యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూర్ మండలంలో కరోనా సెకండ్ వేవ్ విపత్కర సమయంలో ఆత్మకూర్(ఎం) స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బందికి కరోన నివారణ లో భాగంగా మాస్కులు ఆత్మకూరు TRS మండల మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి గారు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..లాక్డౌన్ లేదు అని ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు అని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండలని తెలియజేశారు..
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more