యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూర్ మండలంలో కరోనా సెకండ్ వేవ్ విపత్కర సమయంలో ఆత్మకూర్(ఎం) స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బందికి కరోన నివారణ లో భాగంగా మాస్కులు ఆత్మకూరు TRS మండల మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి గారు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..లాక్డౌన్ లేదు అని ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు అని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండలని తెలియజేశారు..
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ లోగో, కవర్ పేజీలు (ముఖచిత్రాలు) ఆవిష్కరించిన డా. కె. లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్...
Read more