పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామంలో నిర్వహించిన గిద్దమ్మ తల్లి ఉత్సవాలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ , హాజరయ్యారు. కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొని గిద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసి, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more