పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామంలో నిర్వహించిన గిద్దమ్మ తల్లి ఉత్సవాలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ , హాజరయ్యారు. కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొని గిద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసి, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more