రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా, ‘పాతర్లపల్లి గ్రామం’లో రేణిగుంట్ల లాలయ్య ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధం కావడం జరిగింది. TRSV సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ‘అన్నం ప్రవీణ్’ వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి 50kgల బియ్యం అందించడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటనంటూ, ప్రభుత్వం ద్వారా జరిగే ప్రతీ సహాయం జరిగేల ముందు ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చూస్తానని దైర్యం చెప్పారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more