రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా, ‘పాతర్లపల్లి గ్రామం’లో రేణిగుంట్ల లాలయ్య ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధం కావడం జరిగింది. TRSV సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ‘అన్నం ప్రవీణ్’ వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి 50kgల బియ్యం అందించడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటనంటూ, ప్రభుత్వం ద్వారా జరిగే ప్రతీ సహాయం జరిగేల ముందు ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చూస్తానని దైర్యం చెప్పారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...
Read more