ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్లో మహిళలే ముందంజలో ఉన్నారు. జూలై 17 నాటికి రాష్ట్రంలో మొత్తం 1.86 కోట్ల డోసుల టీకా వేయగా వీటిలో 1.01 కోట్ల డోసులు మహిళలకే వేశారు. జనాభా ప్రాతిపదికన అయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళలకు అత్యధిక డోసులు వేసినట్టు తాజా గణాంకాలతో వెల్లడైందన్న విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more