ఈరోజు రాత్రి కృష్ణపట్నానికి ICMR బృందం కరోనా కల్లోలం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన
కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో.. సోమవారం ICMR బృందం కృష్ణపట్నానికి చేరుకుని విచారణ చేపట్టనుంది. మరోవైపు ఈ మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్యపై పోలీసు కేసు నమోదైంది. ఆయనను ఎస్పీ ఆఫీసుకు పిలిచి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాదేశాలతో మందు పంపిణీ ఆగిపోయింది. ICMR పరిశీలన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత
నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానo లో సనాతన ధర్మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి. ఆర్ మూర్తి , తిరుమల...
Read more