ఈరోజు రాత్రి కృష్ణపట్నానికి ICMR బృందం కరోనా కల్లోలం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన
కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో.. సోమవారం ICMR బృందం కృష్ణపట్నానికి చేరుకుని విచారణ చేపట్టనుంది. మరోవైపు ఈ మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్యపై పోలీసు కేసు నమోదైంది. ఆయనను ఎస్పీ ఆఫీసుకు పిలిచి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాదేశాలతో మందు పంపిణీ ఆగిపోయింది. ICMR పరిశీలన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more