శేరిలింగంపల్లి నియోజకవర్గం ఓల్డ్ హాఫిజ్ పేట్ సాయి నగర్ బల్ గణేష్ ఉత్సవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మంటపం వద్ద దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తదనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి పీ. సూర్య కిరణ్.. ఈ కార్యక్రమంలో లో శివాజీ తల్కే, మహేష్ గౌడ్, గణపతిరావు, అనిల్, జగదీశ్ గౌడ్ ,సంజయ్ గౌడ్,సంతోష్, నగేష్ గౌడ్, సంగమేశ్, దీపాక్, శ్రీకాంత్, సురేష్ గౌడ్, మనోజ్, కృష్ణ, శివా స్వామి తదితరులు పాల్గొన్నారు
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more