• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

వరద బాధితులకు ఆపన్న హస్తం-రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ

AdminbyAdmin
03/08/2023
inNews
0
వరద బాధితులకు ఆపన్న హస్తం-రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ

వరద బాధితులకు ఆపన్న హస్తం –రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ

విపత్తులో ఎమ్మెల్యే సీతక్క కు లక్ష రూపాయలు విరాళం అందించిన – బిసి యువ నేతలు

సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి సహాయం చేయడం గొప్ప విషయం-రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా గ్రామాలలో మండలాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే, ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదలు తో ములుగు నియోజక వర్గ ప్రాంతం అతలాకుతము అయిన విషయము అందరికీ తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో కొన్ని వేల కుటుంబాల బ్రతుకులు చిద్ర మైపోయాయి, జీవాలు సైతం వరదల్లో కొట్టుకుపోయి బ్రతుకులు చీకటిమయం అయిపోయాయి, వరదల్లో పుస్తకాలు కొట్టుకుపోయి విద్యార్థుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి. ఈ తరుణంలో స్థానిక ఎమ్మెల్యే సీతక్క వెను వెంటనే స్పందించి ఆయా ప్రాంతాలను పరిశీలించి బాధితులను ఆదుకోవడం కోసం ఎడతెరిపిలేని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఆవిడ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన బిసి యువసేన “రక్షక్ దళం” సభ్యులు గురువారం హైదరాబాదులో సీతక్కను కలిసి లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ ఆర్ధిక సాయాన్ని విద్యార్థులకు పుస్తకాలు కొని అందించడానికి ఉపయోగిస్తామని సీతక్క హామీ ఇచ్చారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో బిసి యువసేన జాతీయ సమన్వయకర్త పెచ్చటి మురళీ రామకృష్ణా రెడ్డి తో పాటు రక్షక్ దళం సభ్యులు గుత్తుల రమణమూర్తి, గుబ్బల వెంకటరమణ, వాసంశెట్టి నాగార్జున, మద్దూరి రాజు, సాగ బాలకృష్ణ తదితరులు సీతక్కను కలిశారు.

Admin

Admin

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News