శిల్పారామం మాదాపూర్ లో “అల్ ఇండియా సారీ మేళ” సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నళిని మరియు ఐశ్వర్య శిష్య బృందం చెయ్ భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేశా కౌతం, అలరిపు, మల్లరి, మీనాక్షి తాయి, కాలభైరవ కౌతం, దశావతారం, మదుమేకం కన్నేయ , మంగళం, అంశాలను ఆద్విక, అన్విత, నిష్క, వైష్ణవి, గీత మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more