శిల్పారామం మాదాపూర్ లో “అల్ ఇండియా సారీ మేళ” సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నళిని మరియు ఐశ్వర్య శిష్య బృందం చెయ్ భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేశా కౌతం, అలరిపు, మల్లరి, మీనాక్షి తాయి, కాలభైరవ కౌతం, దశావతారం, మదుమేకం కన్నేయ , మంగళం, అంశాలను ఆద్విక, అన్విత, నిష్క, వైష్ణవి, గీత మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more