శిల్పారామం మాదాపూర్ లో “అల్ ఇండియా సారీ మేళ” సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నళిని మరియు ఐశ్వర్య శిష్య బృందం చెయ్ భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేశా కౌతం, అలరిపు, మల్లరి, మీనాక్షి తాయి, కాలభైరవ కౌతం, దశావతారం, మదుమేకం కన్నేయ , మంగళం, అంశాలను ఆద్విక, అన్విత, నిష్క, వైష్ణవి, గీత మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more