• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మునుగోడు లొ తెరాస విజయం సాధించడంతో… విజయోస్తవ సంబరాలు.. సభియ గౌసుద్దిన్

TP NewsbyTP News
08/11/2022
inNews
0
మునుగోడు లొ తెరాస విజయం సాధించడంతో… విజయోస్తవ సంబరాలు.. సభియ గౌసుద్దిన్

నల్లగొండ జిల్లా లోని మునుగోడు నియోజవర్గానికి జరిగిన ఉప ఏన్నిక లో తెరాస అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డీ విజయం సాదించిన సందర్బముగా స్థానిక 116 అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ తెరాస కార్యకర్తలతో కేక్ కట్ చేసి విజయ ఉత్సవాన్ని జరుపుకున్నారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపరిచి తమ ఓటు ఎప్పుడు అభివృద్ధికే అని,అహంకారంతో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నిక కు కారణమైన రాజగోపాల్ రెడ్డీ నీ ఓడించారు అని అన్నారు. మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కెసిఆర్ 2014 నుంచి చేస్తూవున్న అభివృద్ధి చూసే తెరెసా ని గెలిపించారు, కేవలం డబ్బులు తో గెలవాలని ప్రయత్నించిన మతోన్మాద భాజపా ను ఓడించి ప్రజలు బుద్ధి చెప్పారు అని అన్నారు. మంచి మెజారిటీతో గెలిచిన, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాపుర్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, జన ప్రియ నగర్ అద్యక్షుడు కొండo శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ శ్యామ్ సుందర్ రెడ్డీ, తదితరుల పాల్గోన్నారు.

Tags: munugodu celebrationsSabhiyagousuddinTrsparty
TP News

TP News

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News