ఈ రోజు దుర్గo చెరువు, రాడిసన్ హోటల్ లైన్,టిన్గోస్ కాలనీ, ఎంజిఎం పార్క్ హుడా కాలనీ చర్చి రోడ్ లో వీధి ఫర్నిచర్, సివిల్ వర్క్స్, మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్,,సెంట్రల్ మీడియన్ , పలు సమస్యల మిద పర్యవేక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కృష్ణ, జోనల్ కమషనర్ సెరిలింగంపల్లి,సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఐఆర్ 20 & 21,ఇఇ ఎలక్ట్రికల్ ఇంద్రడీప్, ఎసిపి మెహ్రా,అమో డాక్టర్ నాజెస్ మరియు ఇతర అధికారులు పాల్గన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more