హబ్సిగూడ : ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కెసిఆర్ సేవాదళం ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ బుస్సా వెంకట్ ,పెద్ది రమేష్ ,టిఆర్ఎస్ నాయకులు వనం పల్లి గోపాల్ రెడ్డి, గరిక సుధాకర్ ,పల్లె నర్సింగ్ రావు ,ఎం.డి. రెహమాన్, నందికంటి శివ, కొంగల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు
ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు ఈరోజు ఉదయం హైదరాబాద్లో అవధూత చక్రవర్తి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
Read more