• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Boduppal

బోడుప్పల్లో వెంటనే 100 పడకల ఆసుపత్రి నిర్మించాలి – వసునురి సన్నీ..

TP NewsbyTP News
10/06/2021
inBoduppal
0
బోడుప్పల్లో వెంటనే 100 పడకల ఆసుపత్రి నిర్మించాలి – వసునురి సన్నీ..

బోడుప్పల్: ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ కార్యదర్శి , జంట కార్పొరేషన్ల ఇంచార్జి వసునూరి సన్నీ గారి అధ్వర్యంలో బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాసాల కుమార్ యాదవ్, గాలయ్య, మహేందర్ యాదవ్, శ్రీకాంత్, TNSF అధ్యక్షులు శ్రావణ మరియు కార్యకర్తలు , బోడుప్పల్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ సెంటర్ ను సందర్శించడం జరిగింది. అనంతరం మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా ఇసొలేషన్ సెంటర్ లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వసునురీ సన్నీ మాట్లాడుతూ..
కరోనా వచ్చి ఇసోలేషన్ కావడానికి ఇంట్లో వేరే రూమ్స్ లేని వాళ్ళు ఈ ఐసోలేషణ్ సెంటర్ ను ఉపయోగించుకోవాలి అని పిలుపునిచ్చారు. అలాగే బోడుప్పల్ లో వెంటనే 100 పడకల ఆసుపత్రి నిర్మించాలి అని, అలాగే కరోనాని ఆరోగ్యశ్రీ లో చేర్చాలి అని డిమాండ్ చేశారు.

Tags: boduppalCOVID-19isolation center visitmalkajgiriTNSFvasunuri sunny
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
30/08/2025
0

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...

Read more
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

24/08/2025
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News