• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Ramnagar

కాంగ్రెస్ అంతం మోడీ తోనే… కరోనా అంతం వ్యాకిన్స్ తోనే అంటున్న గడ్డం సతీష్..

TP NewsbyTP News
09/06/2021
inRamnagar
0
కాంగ్రెస్ అంతం మోడీ తోనే… కరోనా అంతం వ్యాకిన్స్ తోనే అంటున్న గడ్డం సతీష్..

రాంనగర్ : భారతదేశం, తెలంగాణ రాష్టం అంతటా కరోనా ఉదృతి వల్ల ప్రజలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో… దేశ ప్రజలందరి శ్రేయస్సు కోరి 18 ఏళ్ళు పైబడిన వారందరకీ ఉచితంగా వ్యాకిన్స్ ఇస్తామని, ప్రధాని మోదీ తీసుకున్న గొప్ప నిర్ణయానికి, ముషీరాబాద్ నియోజకవర్గం, రాంనగర్ డివిజన్ బీజేపీ జనరల్ సెక్రెటరీ గడ్డం సతీష్ గారు హర్షం వ్యక్తం చేశారు..

దాదాపు 13 సంవత్సరాలుగా, బీజేపీ మూషిరాబాద్ మాజీ ఎమ్మెల్యే & ఓబీసీ మోర్చా డా.లక్ష్మణ్ గారి పిలుపు మేరకు, స్థానిక కార్పొరేటర్ రవిచారి ఆధ్వర్యంలో బిజేపి పార్టీ ఏ పిలుపిచ్చినా, చాలా యాక్టివ్ గా కార్యకర్తలతో కలిసి, రెట్టింపు ఉత్సాహంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, గడ్డం సతీష్ అందరి ప్రశంసలు పొందుతున్న సంగతి విదితమే.. ఈ నేపథ్యంలోనే తమ నియోజకవర్గ మరియు డివిజన్ లోని ప్రజలు ఎవ్వరు కూడా కరోనా బారిన పడకుండా ఉండాలనే సదుద్దేశంతో, వ్యాకిన్స్ పట్ల అందరికి గడ్డం సతీష్ అవగాహన కల్పిస్తున్నారు.

దేశాన్ని పట్టి పీడిస్తున్న కాంగ్రెస్ ని ఖతం చెయ్యాలంటే అది మోదీ నాయకత్వంలో బీజేపీతోనే సాధ్యమని, అలాగే దేశంలోని ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనాని ఖతం చెయ్యాలంటే, మోదీ ఉచితంగా ఇస్తునటువంటి వ్యాకిన్స్ ఒక్కటే ఆయుధం అని ఆశాభావం వ్యక్తం చేశారు.. ప్రజలందరూ తప్పకుండా వ్యాకిన్స్ వేసుకుని కరోనా బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటూ, మోదీ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు..

Tags: BJYM general secretaryCOVID-19Free vacsinmusheerabad MlaMusherabad bjp partyRamnagar corporatervacsinvacsin for super spreaders
TP News

TP News

నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ
News

నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ

by Admin
27/02/2026
0

నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ లోగో, కవర్ పేజీలు (ముఖచిత్రాలు) ఆవిష్కరించిన డా. కె. లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్...

Read more

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

22/02/2026
సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా

సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా

19/02/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News