• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Government

లాక్ డౌన్ పై కాసేపట్లో క్లారిటీ..

AdminbyAdmin
30/05/2021
inGovernment
0
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

హైదరాబాద్: ప్రగతి భవన్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే కరోనా కేసులు, లాక్‌డౌన్‌‌పై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతనన జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశంలో లాక్‌డౌన్ పొడగింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

అయితే, ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో.. కరోనా ఆంక్షల్లో కొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా రాష్ట్రంలో మరికొన్ని రోజులు లాక్‌డౌన్ పొడగించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ పొడగింపుపై రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాల ప్రభుత్వాలు జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించవచ్చునని సూచించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సర్కార్ కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోనుంది.

Tags: Governament of Telanganakcr cabnet meetingkcr review meetinglock down extendLockdown in Telanganapragathi bhavan
Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
30/08/2025
0

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...

Read more
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

24/08/2025
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News