రామన్నపేట: రామన్నపేట మండలంలో అకాల వర్షాల కారణంగా అన్ని గ్రామాల ఐ.కే.పీ మరియు పి.ఎస్.సి.ఎస్ సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని రామన్నపేటలో ఉన్న మార్కేట్ లో నిల్వచేసి వీలైనంత తొందరగా కాంటలు నిర్వహించి, రైతులకు మేలు చేయ్యాలని కోరుతూ టిఆర్ఎస్ నాయకులు మరియు జాగృతి మండల అధ్యకులు రామన్నపేట మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది..
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ లోగో, కవర్ పేజీలు (ముఖచిత్రాలు) ఆవిష్కరించిన డా. కె. లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్...
Read more