సికింద్రాబాద్: సీతాఫల్మండి కార్పోరేటర్ కుమారి హేమ సమాలా విరాళంగా ఇచ్చిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో సీతాఫల్మండి డివిజన్లోని ఆశా వర్కర్స్కు అవసరమైన కిరాణా సామాగ్రిని సికింద్రాబాద్ MLA పద్మారావ్ గౌడ్ గారు అందజేశారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more