ప్రతిరోజు ప్రజలమధ్య ఉంటూ వార్తలు సేకరిస్తున్న మీడియా మిత్రులందరూ ఆరోగ్యంగా ఉండడంతోపాటు కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు టీకాలు వేయించుకోవాలి. ఆత్మకూరు ఎం మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ తమ ఆరోగ్య రక్షణ లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టీకాలు వేయించుకోవాలని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ మండల అధ్యక్షుడు ఎలిమినేటి నాగేష్ కోరారు
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో...
Read more