ప్రతిరోజు ప్రజలమధ్య ఉంటూ వార్తలు సేకరిస్తున్న మీడియా మిత్రులందరూ ఆరోగ్యంగా ఉండడంతోపాటు కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు టీకాలు వేయించుకోవాలి. ఆత్మకూరు ఎం మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ తమ ఆరోగ్య రక్షణ లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టీకాలు వేయించుకోవాలని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ మండల అధ్యక్షుడు ఎలిమినేటి నాగేష్ కోరారు
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...
Read more