• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

పౌరుడా ఓటు హక్కు వజ్రాయుధం – అవినీతిరహిత పాలనకు ఇది ఒక పరమ ఔషధం బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి

AdminbyAdmin
30/11/2020
inNews
0
పౌరుడా ఓటు హక్కు వజ్రాయుధం – అవినీతిరహిత పాలనకు ఇది ఒక పరమ ఔషధం బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి

*పౌరుడా ఓటు హక్కు వజ్రాయుధం
*అవినీతిరహిత పాలనకు ఇది ఒక పరమ ఔషధం

*మి ఓటు మీ భవిష్యత్తు ?

*మీ ఓటు సమాజ శ్రేయస్సుకు
దోహదపడాలి.?

*ఓటు హక్కును
వినియోగించుకోవడం సువర్ణావకాశం లాంటిది.

ఓటు అనే అస్స్తం అవినీతిరహిత పాలన కు ఇది ఒక పరమ ఔషధం లాంటిది. కాబట్టి పౌరులందరూ ఈ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని మనవి చేస్తున్నారు బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కుమార స్వామి. దేశ భవిష్యత్తును మార్చగలిగే శక్తి కేవలం ఓటు హక్కు ద్వారానే సాధ్యమవుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరులందరూ యొక్క ప్రాధమిక బాధ్యత. ముఖ్యంగా యువతను బీసీ కార్యకర్తలను మనమందరము ప్రోత్సహించాలని శ్రీ కుమారస్వామి గారు పేర్కొన్నారు. ప్రతి ఒక్క డివిజన్లో, సరైన వ్యక్తిని ఎంచుకుని వారికి ఓటు వేయడం ద్వారా మనం ఎంతో అభివృద్ధిని సాధించగలుగుతాము. అందరి సమస్యలను పరిష్కరించడానికి ఒకే ఒక్క మార్గం.ఈఎన్నికల్లో తమకు నచ్చిన అవినీతి రహిత పాలన అందించే సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకునే హక్కు ఈ ఓటు ద్వారానే సాధ్యపడుతుంది, మంచి సమాజం, మంచి రాష్ట్రం, మంచి దేశం కావాలంటే మంచివారినే ఎన్నుకోవడానికి ఓటే ఆయుధమన్నారు.ఈ కార్పొరేట్ ఎలక్షన్స్ కాబట్టి సరైన వ్యక్తి ఎన్నుకోవడానికి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పనిసరిగా పాటించాలి అని తెలియచేశాడు.

Tags: BC communityBC DalBcdalCorporatorDundrakumaraswamyEenaduElectionsFlash NewsGHMCNewspaperVotevoters
Admin

Admin

బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం
News

బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం

by Admin
01/05/2026
0

కల్వకుంట్ల కవితతో బీసీ సంఘాల నేతలు భేటీ బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరంకవితతో భేటీ: 20 బీసీ కుల సంఘాలతో కీలక చర్చలు...

Read more
బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ

బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ

23/04/2026
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి

11/04/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News